వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడకు చెందిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్కు మరోసారి రాజ్యసభ సీటు దక్కే అవకాశం కనిపిస్తోంది. పార్టీ అధిష్ఠానం ఆయన అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
సానా పదవీకాలం ముగియడంతో, ఆయన సేవలను గుర్తించిన అధినేత చంద్రబాబు మరోసారి అవకాశం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కూటమి నేతల భేటీలో ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదిరినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Loading comments...

