వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందేలా వారి బ్యాంక్ వివరాలను డిజిటలైజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సకాలంలో వేతనాలు చెల్లించని ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పరిపాలనలో పారదర్శకత కోసం డిజిటల్ గవర్నెన్స్పై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని గడువు విధించారు.
Comments
Loading comments...

