Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ నేతల ఈసీ ఫిర్యాదు

జయ ప్రకాష్ Jul 07, 2026 10:09 AM హైదరాబాద్ 3 viewsabout 1 hour ago
బీజేపీ నేతల ఈసీ ఫిర్యాదు - Udayam Digital

Photo Gallery

బీజేపీ నేతల ఈసీ ఫిర్యాదు - main
బీజేపీ నేతల ఈసీ ఫిర్యాదు - gallery image
ఓటర్ల జాబితా పరిశీలన (SIR) విషయంలో ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు బీఎల్‌వోలను బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇంటింటికీ వెళ్లకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, ఇతర రాష్ట్రాల ఓటర్ల కోసం ఇంగ్లీషు ఫారాలు కూడా అందించాలని కోరారు. ఓటర్ల జాబితా లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...