వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణలంక సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో ప్రధాన నిందితుడు, మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విజయవాడకు తరలించనున్నారు.
నేటి నుంచి వారం రోజుల పాటు విచారించి, ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఇతర నిందితుల పాత్రపై వివరాలు సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

