వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జలాలు మంగళవారం ఉదయం దర్శి సమీపంలోని ఓబీసీ కాలువకు చేరుకున్నాయి. సుమారు 1,200 క్యూసెక్కుల నీరు విడుదలైంది. ఈ కాలువ ద్వారా రామతీర్థ జలాశయాన్ని నింపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
తాగునీటి అవసరాల కోసం చెరువులు నింపేందుకు విడుదల చేసిన సాగర్ జలాలు దుర్వినియోగం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

