వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం స్టేజ్-3 పంప్హౌస్, గుడిపల్లి రిజర్వాయర్ను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి లక్ష్మారెడ్డి పరిశీలించారు.
రైతులకు నీళ్లిచ్చే వరకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. మోటర్లు ఆపకుండా నడిపి, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

