వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జునసాగర్ డ్యామ్ నుండి శుక్రవారం కుడి కాలువకు 6,553 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పిడుగురాళ్ల డిఈ పసుపులేటి ఆదినారాయణ తెలిపారు.
14 రోజుల్లో మొత్తం 8 టీఎంసీల నీటిని వదిలేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ నీటిని చెరువులు నింపుకొని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

