వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ర్యాలీలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శనివారం పిలుపునిచ్చారు.
డీఎస్సీ-2025లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ చేపట్టే కార్యక్రమంలో యువత, నిరుద్యోగులు, డీఎస్సీ బాధితులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

