వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల వైద్య అవసరాలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శనివారం ఎమ్మెల్యే వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 5మందికి రూ.8.60 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. కార్యక్రమంలో మోహన్ రాజ్ అముద, పచ్చయప్ప పాల్గొన్నారు.
Comments
Loading comments...

