Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.6.80 లక్షల కేసులో నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 26, 2026 4:08 PM గుంటూరుGeneral
రూ.6.80 లక్షల కేసులో నిందితుడి అరెస్ట్ - Udayam
తెనాలి గంగానమ్మపేటలో పాన్‌ బ్రోకర్‌ వ్యాపారిని బెదిరించి రూ.6.80 లక్షలు వసూలు చేసిన కేసులో నూతలపాటి రత్నబాబుని టూ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్పీ, మరో సిఐ పేర్లతోనూ ఫోన్ చేసి బాధితుడిని బెదిరించినట్లు సీఐ రవీంద్ర బాబు వెల్లడించారు. నిందితుడి వద్ద రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...