Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.5కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 02, 2026 1:42 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రూ.5కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు - Udayam
పెనుకొండ మండలం చిన్నపరెడ్డి పల్లిలో ఎన్టీఆర్ సృజల పథకం ద్వారా ఏర్పాటు చేసిన నూతన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను సీనియర్ టీడీపీ నాయకులు వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం రూ.5లకే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడం వల్ల చిన్నపరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...