వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా రెండేళ్ల కూటమి పాలనలో నగరాన్ని రూ. 200 కోట్లతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని శ్రీనగర్ కాలనీలో కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసిపి ప్రభుత్వం కరోనాను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించిన ఘనత వైసిపి నాయకులదని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

