వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్లో ఉన్న సుమారు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని BC, SC, ST-JAC & DSP నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ధర్పల్లి తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సంపత్కు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో మండల నాయకులు భాస్కర్ ముదిరాజ్, కిషన్, సాయిలు, అక్షయ్, గోపీ, గంగాధర్, నర్సయ్య, రాజేశ్వర్తో పాటు, నాయకులు ఉన్నారు
Comments
Loading comments...

