వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఉదండాపూర్ నిర్వాసితుల R&R ప్యాకేజీ పెంపు కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువచ్చానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు.
జడ్చర్ల R&R సెంటర్లో రూ.13.69 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

