వార్తలకు తిరిగి వెళ్లండి

రామగిరి మండలం సుద్దకొండపల్లి గ్రామానికి చెందిన కురుబ బిల్లే నాగరాజు తన గొర్రెలను కాచేందుకు సుబ్రహ్మణ్యంను గొర్రెల కాపరిగా పెట్టుకున్నాడు.
సుబ్రహ్మణ్యం మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో రూ. 12లక్షల చేసే 81 గొర్రెలను మంద నుంచి దాటించి దొంగతనం చేసాడు. గొర్రెల యజమాని ఫిర్యాదుతో రామగిరి పోలీసులు గొర్రెల దొంగల ఫోన్ ట్రాక్ చేసి పట్టుకొని యజమానికి అప్పగించినట్లు సిఐ మహమ్మద్ అలీ తెలిపారు.
Comments
Loading comments...

