వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా బుధవారం తెల్లవారుజామున వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా, 24 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
దాడులతో పలు ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినడంతో పాటు గోదాముల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...
