వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘గ్రామీణ జ్ఞాన్ సేతు’ యాప్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలోని గ్రామీణ గ్రంథాలయాలను అనుసంధానించేందుకు దీన్ని రూపొందించారు.
63 గ్రామీణ గ్రంథాలయాలు ఇప్పటికే ఏర్పాటయ్యాయని, యాప్ ద్వారా 752 గ్రంథాలయాలు అనుసంధానమయ్యాయని అమిత్ షా తెలిపారు. పక్షం రోజులకు ఒకసారి గ్రామాల్లో పుస్తకాల మార్పిడి చేపడతామన్నారు.
Comments
Loading comments...

