వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ఖమ్మంలో కరోనా సమయంలో నిలిచిపోయిన పల్లెవెలుగు బస్సు సర్వీసులను ఆర్టీసీ పునరుద్ధరిస్తోంది. ప్రయాణికుల అవసరాలు, ప్రజాప్రతినిధుల సిఫారసులు, గ్రామస్తుల వినతుల ఆధారంగా కొత్త రూట్లలో సర్వీసులు ప్రారంభిస్తోంది.
ఇప్పటికే 14 బస్సులను అందుబాటులోకి తీసుకురావడంతో ఉద్యోగులు, విద్యార్థులకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. పమ్మి గ్రామానికి ఏర్పాటు చేసిన బస్సుకు 80 శాతానికి పైగా ఓఆర్ నమోదవుతోంది.
Comments
Loading comments...

