Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రత్నాపూర్ విద్యార్థుల క్రీడా ప్రతిభ

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 11:06 AM మెదక్General
రత్నాపూర్ విద్యార్థుల క్రీడా ప్రతిభ - Udayam
శివంపేట మండలస్థాయి క్రీడాపోటీల్లో రత్నాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బాలుర కబడ్డీ, వాలీబాల్, జూనియర్స్‌ కబడ్డీ విభాగాల్లో ప్రథమస్థానాలు సాధించారు. బాలికల కబడ్డీ, వాలీబాల్‌లోనూ ప్రథమ బహుమతులు కైవసం చేసుకున్నారు. విద్యార్థులను, పీఈటీని రత్నాపూర్‌ సర్పంచ్‌ ఆంజనేయులు, ఉపసర్పంచ్‌ నరసింహులు అభినందించారు.

Comments

G
Loading comments...