వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్చెరువులో ఆందోళనతో బస్సెక్కిన మైనర్ బాలికను ఆర్టీసీ సిబ్బంది కాపాడారు. మిధాని డిపో కండక్టర్ శేఖర్, డ్రైవర్ జె.ఎస్.కుమార్ ఆమె పరిస్థితిని గమనించారు.
వేగంగా వెళ్తున్న బస్సు నుంచి దిగేందుకు ప్రయత్నించిన బాలికను ప్రయాణికుల సాయంతో సురక్షితంగా రక్షించారు. వారి అప్రమత్తతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Loading comments...
