Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు తండాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం

Follow Udayam Digital on Google
రూప దేవి Aug 02, 2026 5:18 PM సిద్దిపేటతెలంగాణ
ఐదు తండాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం - Udayam Digital
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కెప్టెన్ చౌడు తండా, మైసమ్మ వాగు తండాతో పాటు మరో మూడు తండాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ప్రారంభమైంది. హుస్నాబాద్ డిపో అధికారులు ఆదివారం బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ మార్గంలో ఉదయం, సాయంత్రం చెరో ట్రిప్పు చొప్పున రోజుకు రెండు సార్లు బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...