వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
హనుమాన్జంక్షన్ కూడలిలో ఆర్టీసీ బస్సు క్రేన్ను ఢీకొనడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
ఆదివారం సాయంత్రం ఏలూరు వెళ్తున్న మచిలీపట్నం డిపో బస్సు నూజివీడు రోడ్డులో వస్తున్న క్రేన్ను ఢీకొట్టడంతో అది రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. బస్సు ముందు భాగం దెబ్బతినగా, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...


