వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ కృష్ణలంక వద్ద గురువారం రాత్రి బ్రేక్ ఫెయిల్యూర్తో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఓ వాహనాన్ని ఢీకొట్టింది. తెనాలి నుంచి విజయవాడ వస్తున్న బస్సు ఢీకొనడంతో ఆ వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న జయరామ్ (25) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...

