వార్తలకు తిరిగి వెళ్లండి
ఉపాధి కూలీలకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా ‘వికసిత్ భారత్ ఉపాధి, జీవనోపాధి హామీ మిషన్’ను ఏపీ నుంచి అమలు చేయనుంది. ఇందులో పనిదినాలను 100 నుండి 125 రోజులకు పెంచారు.
వేతనాన్ని రూ.312కు పెంచడంతో పాటు, 15 రోజుల్లో పని కల్పించకుంటే నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు. అలాగే రైతులు, డ్వాక్రా మహిళలకు నైపుణ్య శిక్షణ, సుస్థిర ఆస్తుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
Comments
Loading comments...