Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మంత్రి ఖర్గే లేఖపై ఆర్ఎస్ఎస్ చీఫ్ స్పందన!

Priya Singh Jun 15, 2026 5:16 PM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago
మంత్రి ఖర్గే లేఖపై ఆర్ఎస్ఎస్ చీఫ్ స్పందన! - Udayam Digital
​RSSను రిజిస్టర్ చేయాలని, ఆస్తుల వివరాలు బయటపెట్టాలని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖపై ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ కేవలం రాజకీయ జిమ్మిక్కులని ఆయన ఎద్దేవా చేశారు. అసలు హిందూ మతం కూడా ఎక్కడా రిజిస్టర్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. ​తమ సంఘ్ వందేళ్లుగా ఎంతో ఓపెన్‌గా పనిచేస్తోందని, రహస్యంగా కాదని తెలిపారు. గతంలో రెండుసార్లు తమ సంస్థను బ్యాన్ చేశారని, అంటే గుర్తించినట్లే కదా అని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...