Back to feed



మంత్రి ఖర్గే లేఖపై ఆర్ఎస్ఎస్ చీఫ్ స్పందన!
Priya Singh Jun 15, 2026 5:16 PM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago

RSSను రిజిస్టర్ చేయాలని, ఆస్తుల వివరాలు బయటపెట్టాలని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖపై ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ కేవలం రాజకీయ జిమ్మిక్కులని ఆయన ఎద్దేవా చేశారు. అసలు హిందూ మతం కూడా ఎక్కడా రిజిస్టర్ కాలేదని ఆయన స్పష్టం చేశారు.
తమ సంఘ్ వందేళ్లుగా ఎంతో ఓపెన్గా పనిచేస్తోందని, రహస్యంగా కాదని తెలిపారు. గతంలో రెండుసార్లు తమ సంస్థను బ్యాన్ చేశారని, అంటే గుర్తించినట్లే కదా అని ఆయన అన్నారు.
Comments
Loading comments...
Related Articles
వైరల్ వార్తలు
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల!
about 2 hours ago
వైరల్ వార్తలు
ఉద్యోగ ఒత్తిడి తట్టుకోలేక వరంగల్ యువతి ఆత్మహత్య!
about 4 hours ago
వైరల్ వార్తలు
కేరళలో మహిళలకు ఉచిత ప్రయాణం
about 15 hours ago
వైరల్ వార్తలు