వార్తలకు తిరిగి వెళ్లండి
హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలమవడం వల్లే 8 జీవోలపై స్టే వచ్చిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో పేదల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను కాపాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
Comments
Loading comments...

