వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ప్రాజెక్టు చుట్టుపక్కల గ్రామాలకు రహదారి సదుపాయాన్ని మెరుగుపర్చేందుకు ₹840.41CR ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. బుట్టాయిగూడెం-LND పేట, పట్టిసీమ-కొవ్వూరు రోడ్లను 2లేన్లుగా విస్తరించడానికి అనుమతించినట్లు ట్వీట్ చేశారు.
ఈ ప్రాంతంలోని చెరకు, పొగాకు పంట ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించవచ్చు. గోదావరి ఘాట్లకు, పోలవరం డ్యాము సులభంగా చేరుకోవచ్చు అని వివరించారు.
Comments
Loading comments...

