వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్యాల్ - లక్ష్మణ్ చాంద రహదారి అభివృద్ధి, విస్తరణకు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో మూడు కీలక పనులకు నిధులు మంజూరు చేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కుచాడి శ్రీహరి రావు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కు వినతిపత్రం సమర్పించారు.
కనకాపూర్ ఎక్స్రోడ్ నుంచి కామల్కోట సమీపంలోని గోదావరి వంతెన మీదుగా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు వెళ్లే ఈ రహదారిల అభివృద్ధి అవసరమన్నారు.
Comments
Loading comments...

