వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బొబ్బిలి మండలం చింతాడ గ్రామానికి చెందిన మరడాన వెంకట్ నాయుడు (53) మృతి చెందారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బోయినపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. వెంకట్ నాయుడు ప్రస్తుతం సూరారం నివాసిగా ఉంటున్నారు. ఆయనకు భార్య రాజేశ్వరి ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

