Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

Follow Udayam on Google
babu varun Sep 08, 2026 6:15 PM రాజన్న సిరిసిల్లGeneral
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి - Udayam
వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్ట సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనుపురం గ్రామానికి చెందిన చింతకింది నరసయ్య (60) ఎక్స్‌ఎల్‌ బండిపై సీసీ రోడ్డులో వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్‌ కావడంతో వాహనం అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న మిషన్‌ భగీరథ పైపును ఢీకొనడంతో నరసయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...