వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తికి చెందిన వైసిపి సీనియర్ కార్యకర్త వెంకటేష్ ఆదివారం సాయంకాలం నంద్యాల జిల్లా ప్యాపిలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం వ్యక్తం చేశారు.
పలువురు వైసిపి నాయకులు సోమవారం కోట వెంకటేష్ భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

