వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలో మార్పు కోసం సీపీఐ చేపట్టిన ప్రచార పాదయాత్ర ఆరో రోజుకు చేరుకుంది. 1వ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కర్నూలు రోడ్డులోని బ్రిడ్జిపై డివైడర్లు లేక ప్రమాదాల ముప్పు ఉందని, పాఠశాలల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
విద్యార్థుల భద్రతపై ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యం వీడాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

