Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

Follow Udayam on Google
Naresh Sep 01, 2026 8:31 AM నిర్మల్General
రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ - Udayam
జీపు బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటనపై ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భైంసా ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను ఆయన పరిశీలించారు. బాధితులను ఓదార్చి, ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన ఏడుగురికి అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులను ఆదేశిస్తూ, ఆ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...