Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాళ్లవాగు మారిన ప్రవాహంతో ఆందోళన

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 05, 2026 9:43 AM మంచిర్యాలGeneral
రాళ్లవాగు మారిన ప్రవాహంతో ఆందోళన - Udayam
రాళ్లవాగు ప్రవాహ దిశ మారుతుండటంతో మంచిర్యాల నగరంలోని పలు కాలనీల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రక్షణ గోడ పనులు మధ్యలో నిలిచిపోవడంతో వాగు కోత పెడుతూ నివాసాలకు చేరువవుతోందని స్థానికులు చెబుతున్నారు. రక్షణ గోడ నిర్మాణంలో జాప్యం వల్ల వరద ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు వేగవంతం చేసి ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...