Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంటను బెదిరించి నగలు, ఫోన్లు చోరీ

భవ్య శ్రీ Jul 11, 2026 6:21 AM గుంటూరు 0 viewsabout 1 hour ago
జంటను బెదిరించి నగలు, ఫోన్లు చోరీ - Udayam Digital
తాడేపల్లి మండలం పెనుమాక వద్ద కృష్ణా కరకట్టపై ఓ జంటను బెదిరించి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లు దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రద్దీగా ఉండే కరకట్ట మార్గంలో ఇటీవల బెదిరింపు చోరీలు ఎక్కువవుతుండటంతో, మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...