వార్తలకు తిరిగి వెళ్లండి

వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో ‘అరైవ్ అలైవ్’ పేరిట రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించి, డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీసీపీ సి.వేణుగోపాల్ రెడ్డి సూచించారు.
ప్రమాదంలో తొలి 60 నిమిషాలు కీలకమని తెలిపారు. క్షతగాత్రులకు సకాలంలో సాయం చేస్తే ‘రాహ్-వీర్’ పథకం కింద రూ.25 వేల బహుమతి అందిస్తారని చెప్పారు.
Comments
Loading comments...
