వార్తలకు తిరిగి వెళ్లండి

నగరి ఎస్సీ కాలనీ సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. చింతలపట్టెడకు చెందిన మురుగన్ (21) అక్కడికక్కడే మృతి చెందగా, భీమా నగర్కు చెందిన రఘుబాల (19) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
ఇద్దరూ ఏర్పేడు సమీపంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని ముగించుకుని స్వగ్రామానికి బైక్పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Comments
Loading comments...

