వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం క్రాసింగ్ గ్రామ పరిధిలోని రాజీవ్ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

