వార్తలకు తిరిగి వెళ్లండి

నగరి సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రమాదంలో మురుగన్ అక్కడికక్కడే, రఘుబాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరూ ప్రైవేటు కంపెనీలో పని ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

