వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సమీపంలో తీర్థయాత్ర బస్సును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మహిళా భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వస్తుండగా బస్సు పంచర్ కావడంతో ప్రయాణికులు డివైడర్పై కూర్చున్నారు. ఈ క్రమంలో బస్సు వారిపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది.
Comments
Loading comments...

