వార్తలకు తిరిగి వెళ్లండి
మహాసభకు తరలిన ఆర్ఎంపీలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలానికి చెందిన ఆర్ఎంపీ, పీఎంపీలు గురువారం జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. అక్కడ నిర్వహించే ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ రెండవ వార్షికోత్సవ మహాసభలో పాల్గొనేందుకు వీరంతా తరలి వెళ్లినట్లు తెలిపారు.
ఈ ప్రత్యేక వార్షికోత్సవ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు గంగాధర్, సాయిలు, సాయికుమార్ మరియు పలువురు వైద్య సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.
Comments
Loading comments...