వార్తలకు తిరిగి వెళ్లండి
అంగన్వాడీకి కుర్చీల విరాళం

బాన్సువాడ నియోజకవర్గం బరoగేడ్గి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం విద్యార్థుల కొరకు బీజేపీ కార్యకర్త పుల్కటి మల్లేష్ శుక్రవారం పదిహేను కుర్చీలను విరాళంగా అందజేశారు.
ఈ విరాళం పంపిణీ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సాయికిరణ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు రమేష్ మరియు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొని మాట్లాడారు.
Comments
Loading comments...