వార్తలకు తిరిగి వెళ్లండి

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక ఎస్సీ సాధన కమిటీ నాయకులు తెలిపారు.
గురువారంచిత్తూరు లో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మీడియా సమావేశంలో కోర్ కమిటీ సభ్యులు పి. షణ్ముగం, కన్వీనర్ అక్కినపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. గత 50 ఏళ్లుగా ఈ సమస్యపై పోరాటాలు చేస్తున్నామన్నారు.
Comments
Loading comments...

