Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్లలో పెరుగుతున్న హింసాతత్వం

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 8:16 AM హైదరాబాద్General
మైనర్లలో పెరుగుతున్న హింసాతత్వం - Udayam
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి హత్య ఘటన మైనర్ల ప్రవర్తనపై ఆందోళన రేకెత్తిస్తోంది. దొంగతనం బయటపడుతుందనే భయంతో దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆవేశం, తోటివారి ప్రభావం, విలాసాలపై మోజు, సామాజిక మాధ్యమాల్లో నేర కథనాల ప్రభావం ప్రమాదకర ప్రవర్తనకు దారితీయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. పిల్లల్లో మార్పులను ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్‌ ఇప్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...