వార్తలకు తిరిగి వెళ్లండి
పెరుగుతున్న దివాలా పిటిషన్లు

వ్యాపారాల్లో నష్టాలు, అధిక వడ్డీ భారం కారణంగా చాలామంది దివాలాదారులుగా ప్రకటించాలని కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ తరహా ఇన్సాల్వెన్సీ పిటిషన్లు (ఐపీ) ఎక్కువగా దాఖలవుతున్నాయి.
వ్యాపారులు అప్పులు తీర్చలేక ఐపీ దాఖలు చేస్తుండటంతో, వారిని నమ్మి డబ్బులు ఇచ్చిన రుణదాతలు ఆస్తులు కోల్పోయి మోసపోతున్నారు. మోసపూరిత రుణ గ్రహీతలకు చట్టం రక్షణ కల్పిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
Comments
Loading comments...