Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ క్యాపిటల్స్‌లోకి రిషభ్‌ పంత్ రీఎంట్రీ?

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jun 23, 2026 4:16 PM జాతీయంక్రీడలు
దిల్లీ క్యాపిటల్స్‌లోకి రిషభ్‌ పంత్ రీఎంట్రీ? - Udayam
లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మాజీ కెప్టెన్ రిషభ్‌ పంత్ మళ్లీ దిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగొచ్చాడు. దిల్లీ, లఖ్‌నవూ జట్ల మధ్య జరిగిన ప్రత్యేక స్వాప్‌ డీల్‌లో భాగంగా పంత్‌ దిల్లీకి రాగా.. స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ లఖ్‌నవూ జట్టుకు మారాడు. ఈ కొత్త ఒప్పందంలో భాగంగా పంత్ తన జీతాన్ని భారీగా తగ్గించుకుని రూ.15 కోట్లకు దిల్లీలో చేరగా, కుల్‌దీప్‌ రూ.13.50 కోట్ల ఫీజును అందుకోనున్నాడు. ఈ మార్పులను ఇరు జట్లు అధికారికంగా ప్రకటించాయి.

Comments

G
Loading comments...