వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో సెల్ఫోన్ చోరీకి పాల్పడిన తోషం గ్రామానికి చెందిన జిన్నం కృష్ణ ను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.7 వేల విలువైన ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిపై గతంలో 8 కేసులు ఉన్నట్లు ఇన్స్పెక్టర్ కె.నాగరాజు తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ శేషారావును ఎస్పీ అభినందించారు.
Comments
Loading comments...

