Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీసర్వే పనులను పరిశీలించిన ఆర్డీఓ రాంభూపాల్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 10, 2026 7:04 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రీసర్వే పనులను పరిశీలించిన ఆర్డీఓ రాంభూపాల్ - Udayam
SSS: ధర్మవరం డివిజన్ పరిధిలోని కుంటూరు, కనుముక్కల, మేడాపురం గ్రామాల్లో కొనసాగుతున్న రీసర్వే పనులను గురువారం ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రీసర్వేలో జాయింట్ ఎల్‌పీఎంల విభజన ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, భూమి హక్కులు, విస్తీర్ణం, అనుభవం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి తప్పిదాలకు తావులేకుండా రీసర్వే పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...