Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీసర్వే భూములు గల రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 15, 2026 2:02 PM విజయనగరంGeneral
రీసర్వే భూములు గల రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు శనివారం గరివిడి తహశీల్దారు కార్యాలయంలో రీసర్వే భూములు గల రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భూమిపై హక్కు కల్పించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రీసర్వే చేయించి రాజముద్ర కలిగిన పుస్తకాలు పంపిణీ చేస్తోందని తెలిపారు. అలాగే గ్రామాల్లో భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తహశీల్దారు బంగారు రాజుకు ఆయన సూచించారు.

Comments

G
Loading comments...