Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారులు, జంక్షన్ల అభివృద్ధికి చర్యలు: జీఎంసీ కమిషనర్

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 11:01 AM గుంటూరుGeneral
రహదారులు, జంక్షన్ల అభివృద్ధికి చర్యలు: జీఎంసీ కమిషనర్ - Udayam
జీఎంసీ పరిధిలో ప్రధాన రహదారులు, జంక్షన్ల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌ అధికారులను ఆదేశించారు. ఏపీయూఐఏఎంఎల్‌, ఇంజినీరింగ్‌ అధికారులతో గురువారం సమావేశమయ్యారు. బృందావన్‌ గార్డెన్స్‌ రహదారి నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం సాగాలని సూచించారు. కారిడార్‌ అభివృద్ధిలో గుర్తించిన రహదారుల పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...